గాజాలో ఆక్సిజన్ అందక నలుగురు చిన్నారులు మృతి

101286చూసినవారు
గాజాలో ఆక్సిజన్ అందక నలుగురు చిన్నారులు మృతి
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర విషాదకరం. ఇటీవల ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఖాన్ యూనిస్‌లోని నాజర్ ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలు మరణించారు. ఈ విషయాన్ని హమాస్ నేతృత్వంలోని గాజా మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇజ్రాయెల్ బలగాలు ఆస్పత్రిని సీజ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ఆస్పత్రిలో జనరేటర్లు నిలిచిపోయాయని, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్