పెన్సిల్‌ నుంచి పుస్తకాల వరకు మోతే

60చూసినవారు
పెన్సిల్‌ నుంచి పుస్తకాల వరకు మోతే
పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయంటే తల్లిదండ్రులకు గుర్తుచ్చేది ఫీజలు, పుస్తకాలే. ముఖ్యంగా స్కూలులో అడుగు పెట్టాలంటే పుస్తకాలు, నోట్‌బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు భారీ బ్యాగులు, దానికి తోడు లంచ్‌ బాక్స్‌, పెన్ను, పెన్సిల్‌. ఇలా ఒకటేమిటి రకరకాల వస్తువులు కొనుగోలు తప్పనిసరి. గతంలో విద్యార్థులు కావాల్సిన పుస్తకాలు తమకిష్టమొచ్చిన దుకాణంలో కొనుక్కునేవారు. ఇపుడు అవన్నీ ఆయా పాఠశాల్లోనే కొనాల్సిన పరిస్థితి.

సంబంధిత పోస్ట్