మయాంక్ అగర్వాల్ ఫన్నీ పోస్ట్

68చూసినవారు
మయాంక్ అగర్వాల్ ఫన్నీ పోస్ట్
భారత యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ గత నెలలో విమానంలో ప్రయాణిస్తూ మంచి నీళ్లు అనుకుని సీటు ముందు ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసిందే.! ఈ క్రమంలో తాజాగా అగర్వాల్ ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశాడు. ‘అసలు రిస్క్ తీసుకోలేను' అంటూ వాటర్ బాటిల్ ఉన్న ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్