అచ్చంపేట: దుర్గామాత అమ్మవారికి 10,116 రూపాయలు సమర్పించిన ఎం జె రెడ్డి

83చూసినవారు
అచ్చంపేట: దుర్గామాత అమ్మవారికి 10,116 రూపాయలు సమర్పించిన ఎం జె రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రం కంసానిపల్లి గ్రామంలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దర్గా దగ్గర ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి శనివారం ఉదయం 10 గంటలకు మర్యాద స్వేత, జగదీశ్వర్ రెడ్డి 10,116 రూపాయలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మర్యాద లక్ష్మణ్ రెడ్డి, బయ్యా శ్రీనివాసులు, కొట్టే శ్రీనివాసులు, సత్యనారాయణ, కొట్టే మల్లయ్య, బయ్యా నరేష్, వీర శివాజీ యూత్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్