ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన ధరూర్ ఎంఆర్ఓ

77చూసినవారు
ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన ధరూర్ ఎంఆర్ఓ
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ధరూర్ మండల ఎంఆర్ఓ వెంకట్రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్