బాలానగర్ లడ్డూ వేలం

70చూసినవారు
బాలానగర్ లడ్డూ వేలం
బాలానగర్ మండలంలో రచకట్ట వద్ద గణనాథుడి సన్నిధిలో ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వహించారు. మాసగల్ల చంద్రశేఖర్ వినాయకుని లడ్డూ వేలంపాటలో దక్కించుకున్నారు. అనంతరం పురవీధుల గుండా గణనాథుని ఊరేగింపు శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, భజన కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్