దుర్గామాతకు విరాళం అందజేసిన వెల్దండ సింగిల్ విండో చైర్మన్

53చూసినవారు
దుర్గామాతకు విరాళం అందజేసిన వెల్దండ సింగిల్ విండో చైర్మన్
చారకొండ మండలం జూపల్లి గ్రామంలో దుర్గా భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గ మాత కార్యక్రమానికి వెల్దండ సింగల్ విండో ఛైర్మెన్ జూపల్లి భాస్కర్ రావు 10,116 రూపాయలు విరాళంగా గురువారం అందజేశారు. ఈ విరాళాన్ని ఎండి. సిరాజ్ దుర్గ భవాని యూత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గా భవాని యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కల్వకుర్తి నియోజకవర్గంలో జరుగుతోంది.

సంబంధిత పోస్ట్