సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు కరపత్రాలు విడుదల

67చూసినవారు
సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు కరపత్రాలు విడుదల
నర్వమండల కేంద్రంలోని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి కె. అయ్యన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 30న సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తరఫున నిర్వహించబోయే అవగాహన సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మార్వో మల్లారెడ్డి చేతుల మీదుగా శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్వో సూచించారు.

సంబంధిత పోస్ట్