అమ్రబాద్: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

84చూసినవారు
అమ్రబాద్: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రామాల్లో పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పెషల్ ఆఫీసర్, ఫిషరీస్ ఎడి రజినీ పేర్కొన్నారు. శనివారం అమ్రబాద్ మండలాన్ని సందర్శించి భాద్యతలు చేపట్టిన ఆమెకు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. స్కూల్ లో మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. సీజనల్ వ్యాదులు ప్రబాలుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సెక్రటరీలకు సూచించారు.

సంబంధిత పోస్ట్