అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

60చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో ఒక కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్