ఈ నెల 22 న సీతారాం ఏచూరి సంస్మరణ సభ

57చూసినవారు
సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న దాచ లక్ష్మయ్య హాల్ లో సీతారాం ఏచూరి సంస్మరణ సభను వనపర్తి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బర్ తెలిపారు. ఈ సభకు సీపీఎం నాయకుడు, మాజీ ఎంపీ మధు, కార్యవర్గ సభ్యులు సాగర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్