యువతిపై సామూహిక అత్యాచారం

54చూసినవారు
యువతిపై సామూహిక అత్యాచారం
బీహార్ లోని కిషన్‌గంజ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బీహార్ లో పర్యటన కోసం సిక్కింకు చెందిన ఓ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఇద్దరిలో ఓ యువతి రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు తెలుస్తోంది. తప్పిపోయిన యువతిపై ఇద్దరు వ్యక్తులు బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన అర్హాన్ అక్తర్, అమ్జాద్ హుస్సేన్ అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్