దేశ ప్రజలందరిపై మహంకాళి అమ్మవారి ఆశీస్సులుండాలి: కిషన్‌రెడ్డి (వీడియో)

75చూసినవారు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం తీసుకుని వచ్చారు. తరువాత కిషన్‌రెడ్డి దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ.. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్