విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

78చూసినవారు
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్
TG: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాల (స్కాలర్‌షిప్‌) నిధులు విడుదల చేసింది. సుమారు రూ.1503 కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్