సీఎం ఇంటి ముందు ప్రభుత్వ టీచర్ల నిరసన

67చూసినవారు
17 జీవో విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లిపొమ్మందని ప్రభుత్వ టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఎంత నష్టపోతున్నామో మాకు తెలునని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 317 జీవో విషయంలో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్