ఐదేళ్లలో బండిసంజయ్ ఏం చేశారో చెప్పాలి: కేటీఆర్

64చూసినవారు
అధికారంలో ఉన్నపుడు తెలంగాణ టాప్ లో ఉండటానికి నిర్విరామంగా BRS పని చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేలా గల్లీగల్లీలో నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కరీంనగర్ లో మల్ల ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. ఐదేళ్లలో బండిసంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్