'పద్మ' అవార్డు గ్రహీతలను సన్మానించిన ప్రభుత్వం (వీడియో)

81చూసినవారు
హైదరాబాద్ శిల్పకళావేదికలో 'పద్మ' అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. పద్మ విభూషణ్ కి ఎంపికైన వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటు పద్మశ్రీకి ఎంపికైన గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమాలాల్, ఉమామహేశ్వరిని ప్రభుత్వం సన్మానించింది. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేసింది. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్