విరాట్
కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు త్వరలో రెండో సంతానం కలుగబోతున్నది. ఈ విషయాన్ని విరాట్ ఆప్తమిత్రుడు డివిలీయర్స్ వెల్లడించాడు.
కోహ్లీ కుటుంబంలోకి కొత్తగా మరొకరు రాబోతున్నారంటూ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు
కోహ్లీ దూరమయ్యాడు. రెండో సంతానం కోసం అతను ఎదురుచూస్తున్నాడు. ’కుటుంబంతో గడిపేందుకు కోహ్లీకి ఇది విలువైన సమయం’ అని అన్నాడు.