మంత్రి ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

73చూసినవారు
మంత్రి ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం మంత్రి ఆతిశీ ఇంటికి చేరుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల కేసులో నోటీసులు ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్