షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి: హైకోర్టు

58చూసినవారు
షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి: హైకోర్టు
ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్‌ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు సంచలన ఆదేశాలచ్చింది. దాడి కేసు నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ను ఈరోజు సాయంత్రంలోగా సీబీఐకి అప్పగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. షాజహాన్‌ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్