బస్సు డ్రైవర్ వేధింపులు.. కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని (వీడియో)

69చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిరంతరం వేధింపులకు గురిచేయడంతో విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్