గత పదేళ్లలో ఇలాంటి నాన్సెన్స్ చూశారా?: కేటీఆర్ (వీడియో)

50చూసినవారు
తెలంగాణలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మియాపూర్ లోని ప్రభుత్వ భూమిలో మహిళలు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకున్న ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 'నో లా నో ఆర్డర్. గత పదేళ్లలో ఇలాంటి నాన్సెన్స్ మీరు చూశారా?' అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ నగర్ సమీపంలోని ఈ భూముల్లో తమకు పట్టాలివ్వాలని పలువురు ఆందోళన చేపట్టడంతో నిన్న ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్