మహిళను ముక్కలుగా నరికేశాడు

83చూసినవారు
మహిళను ముక్కలుగా నరికేశాడు
మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల మహిళ భర్తతో గొడవపడి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆమెతో కమలేష్ (60) మాటలు కలిపాడు. నిద్రమాత్రలు కలిపి ఆహారం ఆమెకు ఇచ్చాడు. నిద్రపోయిన ఆ మహిళపై కమలేష్ అత్యాచారయత్నం చేశాడు. మెలకువ వచ్చిన ఆమె కేకలు వేయడంతో చంపేశాడు. మృతదేహాన్ని 2 ముక్కలు చేసి, సంచుల్లో పెట్టి వేర్వేరు రైళ్లలో పడేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్