భారత క్రికెటర్లను భయపెట్టింది ఇతడే

568చూసినవారు
భారత క్రికెటర్లను భయపెట్టింది ఇతడే
ముంబైలో నిన్న నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో భారత ప్లేయర్లను దగ్గరగా చూడాలని ఓ ఫ్యాన్ చెట్టుపైకి ఎక్కాడు. బస్సు చెట్టు దగ్గరకు రాగానే ప్లేయర్లు ఒక్కసారిగా అతడిని చూసి భయపడ్డారు. తాజాగా అతడి ఫొటో బయటకు వచ్చింది. 'టీ20 వరల్డ్ కప్‌లో ఇతర జట్లను వణికించి కప్ సాధించిన భారత ప్లేయర్లను భయపెట్టింది ఇతడే' అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. పలువురు జట్టును దగ్గరగా చూసే ఛాన్స్ కొట్టేశావంటూ మెచ్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్