తండ్రిని గొంతు కోసి చంపేశాడు

82చూసినవారు
తండ్రిని గొంతు కోసి చంపేశాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఆహరం విషయంలో చిన్న గొడవ కారణంగా కొడుకు (అరుణ్) తన తండ్రి (రాజేందర్)ని గొంతుకోసి చంపాడు. అనంతరం తండ్రి మృతదేహాన్ని ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న చెట్టు దగ్గర పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరుణ్ ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్