హీరోయిన్ కేసు.. ముగ్గురు IPSలు సస్పెండ్

65చూసినవారు
హీరోయిన్ కేసు.. ముగ్గురు IPSలు సస్పెండ్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపిఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబయి నటి వ్యవహారంతోపాటు పలు అభియోగాలున్నాయి. ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్