ఘోరం.. చస్తంటే చోద్యం చూసిన స్నేహితులు (Video)

51చూసినవారు
కర్ణాటకలో ఘోరం జరిగింది. ఫ్రెండ్స్ ఛాలెంజ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఛాలెంజ్ చేసి మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మునిగిపోతున్న ఆ యువకుడ్ని స్నేహితులు కాపాడకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్