పందేలలో జారిపడ్డ గుర్రాలు.. షాకింగ్ వీడియో

575చూసినవారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పరిధి శిరోలిలో ఇటీవల నిర్వహించిన గుర్రపు బండి పోటీలలో ఊహించని ప్రమాదం జరిగింది. బాగా వేగంగా గుర్రాలు పరుగెత్తాయి. ఆ సమయంలో ఓ గుర్రం బోల్తా పడింది. దీంతో రోడ్డు అడ్డంగా మరో గుర్రంతో సహా బండి పడిపోయింది. దానిని వెనుక వస్తున్న గుర్రాలు ఢీకొని, అవి కూడా బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో నాలుగు గుర్రాలతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్