అంబర్ పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

82చూసినవారు
కుటుంబ సమేతంగా అంబర్ పేట్ మహంకాళి అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారులు కిషన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలకు కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్