ఓటు వేసిన హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

78చూసినవారు
ఓటు వేసిన హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మధపూర్ లోని పోలింగ్ సెంటర్ వద్దకు చేరుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్