ఓవైసీకి మద్దతుగా బహదూర్ పురా ఎమ్మెల్యే ప్రచారం

69చూసినవారు
నవాబ్ సహబ్ కుంట డివిజన్ పరిధిలో శుక్రవారం బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించమని, ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. మరోసారి ఎంపీగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఓవైసీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్