శాస్ట్రిపురంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

82చూసినవారు
శాస్త్రిపురం డివిజన్ లోని అయోధ్య నాథ్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగారంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మాన స్వామి పాల్గొన్నారు. దేవాలయం అంత ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక దైవ స్మరణ శోభను సంతరించుకుని కన్నుల పండువగా మారింది. దేవాలయం ప్రాంగణంలో భక్తుల సందడితో పాటూ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్