శానిటేషన్ డ్రైవ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

76చూసినవారు
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులు సోమవారం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పనులను చేపట్టారు. ఈ పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ హస్సినీ పాషా పరిశీలించారు. త్వరగా చెత్తను క్లియర్ చేయాలని సిబ్బందికి సూచించారు. చెత్తను తొలగించిన చోట శానిటైజ్ చేయాలన్నారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్