మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

68చూసినవారు
సికింద్రబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కిషన్ రెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్