ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మేల్యే

59చూసినవారు
బండ్లగూడలో ఎంఐఎం అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్