భాగ్యలక్ష్మి ఆలయంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పూజలు

56చూసినవారు
చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ. టికెట్ కేటయించినందుకు కెసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలలో మమేకమై అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. మతతత్వ రాజకీయాలు చేయనని శ్రీనివాస్ పేర్కున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్