ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కు రీమాండ్ విధింపు

62చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి లోని జయభేరీ కాలనీ నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు బుధవారం హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరితోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సుధాకర్, చందు, స్వాతి పాల్గొన్నారు. మెజిస్ట్రేట్ ప్రణీత్ రావు ని 14 రోజులు రిమాండుకు అనుమతించారు. కొంపల్లి న్యాయమూర్తి నివాసం నుండి చంచల్ గూడా జైలుకు ప్రణీత్ రావును తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్