ఫోన్ల ట్యాప్పింగ్ కు గత సీఎం బాధ్యత వహించాలి

57చూసినవారు
ఫోన్ల ట్యాపింగ్కు గత సీఎం బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్పై ఉన్నతస్థాయి దర్యాప్తు, న్యాయవిచారణ చేయాలి. కక్ష సాధింపు కోసం కవితను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా? లేదా? తెలపాలి అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్