పాతబస్తీలో కేంద్ర బలగాలు, పోలీసులతో ప్లాగ్ మార్చ్

551చూసినవారు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకుని సౌత్ ఈస్ట్ జోన్ లోని మాదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర బలగాలు పోలీసులతో మంగళవారం ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. డిసిపి జానకి దరావత్ పర్యవేక్షణలో ఈ కవాతు కొనసాగింది. ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్