పట్టుబడిన వారు కోర్టులో హాజరు కావాలి

82చూసినవారు
పట్టుబడిన వారు కోర్టులో హాజరు కావాలి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారు ఈ నెల 23 నుండి 28 వరకు చేవెళ్ల కోర్టులో సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరు కావాలని శనివారం పోలీసులు తెలిపారు. లోక్ అదాలత్ లో తక్కువ జరిమానాతో సంబంధిత కేసులు పరిష్కరించబడతాయని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశం వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్