ప్రధానిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

78చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు స్టేట్ అడ్వకేట్ జేఏసీ కన్వినర్ బత్తుల కృష్ణ, జేఏసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజస్థాన్లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సెక్యులరిజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యనించినందుకు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్