హైదరబాద్ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా: గడ్డం శ్రీనివాస్ యాదవ్

52చూసినవారు
హైదరబాద్ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా: గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్ పరిధి గన్ఫౌండ్రిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని హైదరబాద్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పని చేయాలని, కెసీఆర్ తోనే అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్