తెలంగాణ బీజేపీలోకి కొనసాగుతోన్న వలసలు

60చూసినవారు
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పలువురు నేతలు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరీ, జడ్పీటీసీ రాజీవ్ రాథోడ్, నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ నేత పిల్లి రామరాజు యాదవ్ మంగళవారం బీజేపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్