వరద భాదితులకు 5 కోట్ల విరాళం

82చూసినవారు
వరద భాదితులకు 5 కోట్ల విరాళం
వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను సంస్థ ప్రతినిధులు కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్