గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్రతన్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సమస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి , పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబసభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు.