లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం

75చూసినవారు
లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్