తెలంగాణ వరద బాధితులకు కుమారి ఆంటీ విరాళం

71చూసినవారు
హైదరాబాద్ సిటీ కారిడార్ లో భోజనం వ్యాపారంతో పేరు సంపాదించుకున్న కుమారి ఆంటీ వరద బాధితుల పట్ల పెద్ద మనసు చాటుకున్నారు. తనవంతు సాయంగా రూ. 50 వేలును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం అందజేశారు. చెక్ అందించిన ఆమెకు సీఎం శాలువా కప్పి అభినందించారు. కాగా గతంలో అమే వ్యాపారం విషయంలోనూ సీఎం సహృదయంతో వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్