ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మేల్యే

72చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మేల్యే
ఎర్రగడ్డ డివిజన్ లో ఎంఐఎం అధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఎమ్మేల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్