మంత్రి కోమటి రెడ్డీని కలిసిన టీపీసీసీ అద్యక్షుడు

54చూసినవారు
సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిె రెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం బంజారాహిల్స్ లోని వారి నివాసంలో టీపీసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం చేయడంపై ఇరువురి నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో యూపిలోని సహారన్ పూర్ పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్, ఆ రాష్ట్ర ఎమ్మెల్సీ షానవాజ్ ఖాన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్