బాలానగర్ లో ఈటెల రాజేందర్ ప్రచారం

59చూసినవారు
బాలానగర్ లో ఈటెల రాజేందర్ ప్రచారం
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం కూకట్ పల్లిలోని బాలానగర్ డివిజన్ లో ఈటెల రాజేందర్ డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్